ప్రజలు రాజకీయాలను అసహ్యించుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
ఎవరిని అడిగినా రాజకీయలను విమర్శించేవారే. రాజకీయమంతా రొచ్చంటున్నారు. అక్షరాస్యులు, ఉన్నత విద్యాభ్యాసం చేసినవారు సైతం ఓటుకు దూరంగా ఉంటున్నారు. రాజకీయం ప్రాధాన్యతని నేటి యువతైతే అసలు గుర్తించడం లేదు. సిన…