శనివారం నాడు రాఖీ పండుగను నేను 'ఇంటింటా గ్రంధాలయం' కార్యక్రమానికి ప్రచారంగా ఉపయోగించాను. ప్రతి సంవత్సరం రాఖీ పండుగకు మా అక్కలు రాఖీ కడితే మన సాంప్రదాయం ప్రకారం చీరెలో ఇతర బహుమతులో ఇస్తుంటాము. అయితే ఈ…
పల్లె ప్రపంచంలో "ఇంటింటా గ్రంధాలయం" ప్రారంభం
పల్లె ప్రపంచంలో 'ఇంటింటా గ్రంధాలయం' ప్రారంభం గ్రామీణ ప్రాంత ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి పల్లెప్రపంచం సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని బోనకల్ జెడ్.పి.టి.సి బాణోతు కొండా అన్నారు. ఆదివారం పల్లెప్రప…
మా కోపం అన్యాయం చేసిన పాలకుల, దోపిడీదారుల, దుర్మార్గవర్తనులపైన మాత్రమే! - గుండు మధుసూదన్
గుండు మధుసూదన్..... తెలుగు బ్లాగర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణా వాదిగా , తెలుగు పద్య ప్రేమికునిగా ఆయన అందరికీ పరిచయమే... సహజంగానే తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో సమైక్యవాదులకు కొందరికి ఆయన వ్…
'ఇంటింటా గ్రంధాలయం పథకం' విజయవంతం కావాలి
ఇంటింటా గ్రంధాలయం పథకం విజయవంతం కావాలని తెలుగుదేశం నాయకుడు నాదెండ్ల కిషోర్ కుమార్ ఆకాంక్షించారు. ఆదివారం (16-8-2015) బోనకల్ లో జరిగిన పల్లె ప్రపంచం ఫౌండేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసం…
పల్లె ప్రపంచం లో కలాం పేరిట 'అద్యయన కేంద్రం' ఏర్పాటుకు నిర్ణయం!
'పల్లె ప్రపంచం' లో కలాం పేరిట 'అద్యయన కేంద్రం' ఏర్పాటుకు నిర్ణయం! సభలో ప్రసంగిస్తున్న పల్లా కొండల రావు. సభలో ప్రసంగిస్తున్న వజ్రాల పరబ్రహ్మం మండల కేంద్రమైన బోనకల్ లోని 'పల్లె ప్రపంచం ఫౌండేషన్' ఆధ్వర్…